పేకాట స్థావరంపై పోలీసుల దాడి | ౩ gamblers arrested | Sakshi
Sakshi News home page

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

Jul 17 2015 4:45 PM | Updated on Sep 17 2018 6:26 PM

నల్లగొండ జిల్లాలోని శాంతినగర్‌లో ఓ పేకాట స్థావరంపై స్పెషల్ పార్టీ పోలీసులు శుక్రవారం దాడి చేశారు.

నల్లగొండ : నల్లగొండ జిల్లాలోని శాంతినగర్‌లో ఓ పేకాట స్థావరంపై స్పెషల్ పార్టీ పోలీసులు శుక్రవారం దాడి చేశారు. పేకాట ఆడుతున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు ఓ ఇంటిపై దాడి చేసి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.53 వేల నగదు, మూడు సెల్‌ఫోన్లు, మూడు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement