తిప్పర్తి మండలం మాడుగులపల్లి వద్ద గురువారం రోడ్డుప్రమాదం జరిగింది.
జిల్లాలోని తిప్పర్తి మండలం మాడుగులపల్లి వద్ద గురువారం రోడ్డుప్రమాదం జరిగింది. ఈ రోడ్డుప్రమాదంలో తండ్రీకూతురు అక్కడిక్కడే మృతిచెందగా, తల్లికి తీవ్రగాయాలయ్యాయి.
హార్వెస్టర్ను బైక్ ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఆమె పరిస్థితి విషమించడంతో స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.