పేదల ఇళ్ల నిర్మాణం పేరిట విశ్వవిద్యాలయాల భూముల జోలికి వెళ్లొద్దని సీపీఎం...
హైదరాబాద్: పేదల ఇళ్ల నిర్మాణం పేరిట విశ్వవిద్యాలయాల భూముల జోలికి వెళ్లొద్దని సీపీఎం రాష్ట్ర కమిటీ మంగళవారం ఒక ప్రకటనలో రాష్ర్ట ప్రభుత్వానికి సూచించింది. కబ్జా భూములను స్వాధీనం చేసుకుని వాటిల్లో పేదల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేసింది.