'రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలి' | congress mla jeevan reddy visits jagtial market yard | Sakshi
Sakshi News home page

'రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలి'

Dec 6 2016 1:35 PM | Updated on Jun 4 2019 5:16 PM

'రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలి' - Sakshi

'రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలి'

జగిత్యాల మార్కెట్ యార్డుని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మంగళవారం సందర్శించారు.

జగిత్యాల : జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డుని తెలంగాణ శాసనసభాపక్ష ఉపనేత జీవన్ రెడ్డి మంగళవారం సందర్శించారు. ధాన్యం మద్దతు ధర గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

రైతులకు కనీస మద్దతు ధర చెల్లించాలని ఆయన అధికారులను నిలదీశారు. మద్దతు ధర చెల్లించకుంటే రైతులతో కలిసి ఆందోళనకు దిగుతామని జీవన్రెడ్డి హెచ్చరించారు. ఆయన వెంట స్థానిక పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement