త్వరలో సిరిసిల్లలో అపెరల్ పార్క్ : కేసీఆర్ | cm kcr meeting with handloom workers in hyderabad | Sakshi
Sakshi News home page

త్వరలో సిరిసిల్లలో అపెరల్ పార్క్ : కేసీఆర్

Feb 19 2017 6:43 PM | Updated on Aug 14 2018 11:02 AM

త్వరలో సిరిసిల్లలో అపెరల్ పార్క్ : కేసీఆర్ - Sakshi

త్వరలో సిరిసిల్లలో అపెరల్ పార్క్ : కేసీఆర్

చేనేత కలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు.

హైదరాబాద్ : చేనేత కలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్లో ఆదివారం ఆయన పవర్ లూమ్ కార్మికులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో నేత పరిశ్రమ, కార్మికుల సంక్షేమంపై సీఎం వారితో చర్చించారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో సిరిసిల్లలో అపెరల్ పార్క్, గోదాంలు ఏర్పాటుచేస్తామన్నారు. టెక్స్టైల్ పార్క్తో వరంగల్కు మహర్దశ రానుందన్నారు. రాబోయే బడ్జెట్లో అవసరమైన మేరకు నిధులు కేటాయిస్తామని కేసీఆర్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement