డబ్ల్యూటీఏ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి శివాని అమినేని టైటిల్కు మరో అడుగు దూరంలో నిలిచింది.
సాక్షి, హైదరాబాద్: డబ్ల్యూటీఏ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి శివాని అమినేని టైటిల్కు మరో అడుగు దూరంలో నిలిచింది. సింగపూర్లో జరుగుతోన్న ఈ టోర్నీలో శివాని ఫైనల్కు చేరుకుంది. సెమీఫైనల్లో శివాని 6-1, 6-2తో ఫిత్రినా సబటిని (ఇండోనేసియా)పై గెలుపొంది తుదిపోరుకు అర్హత సాధించింది.