సింగపూర్ తెలుగు సమాజం నూతన కార్యవర్గం | Singapore Telugu Samajam Announces new Executive Committee appointments | Sakshi
Sakshi News home page

సింగపూర్ తెలుగు సమాజం నూతన కార్యవర్గం

Sep 12 2019 2:10 PM | Updated on Sep 12 2019 2:13 PM

Singapore Telugu Samajam Announces new Executive Committee appointments - Sakshi

సింగపూర్ తెలుగు సమాజం 43వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కొమ్మిరెడ్డి కోటి రెడ్డి కార్యవర్గాన్ని తెలుగు సమాజం సభ్యులు ఎన్నుకున్నారు.

సింగపూర్ తెలుగు సమాజం 43వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కొమ్మిరెడ్డి కోటి రెడ్డి కార్యవర్గాన్ని తెలుగు సమాజం సభ్యులు ఎన్నుకున్నారు. 

2019-2021 కార్యవర్గ వివరాలు : 
గౌరవ అధ్యక్షుడు - కొమ్మిరెడ్డి కోటి రెడ్డి
ఉపాధ్యక్షులు - కురిచేటి జ్యోతీశ్వర్ రెడ్డి, టేకూరి నాగేశ్వర రావు, సత్య సూరిశెట్టి, అనిల్ కుమార్ పోలిశెట్టి
గౌరవ కార్యదర్శి -  సత్య చిర్ల
నిర్వహణ కార్యదర్శి - సుంకర ప్రదీప్ కుమార్ 
గౌరవ కోశాధికారి - పాలెపు మల్లిఖార్జునరావు 
సహాయ కోశాధికారి - గౌరిరెడ్డి వెంకట వినయ్ కుమార్ 
ప్రాంతీయ కార్యదర్శి - నరాల సిద్ధారెడ్డి, సోమా రవి కుమార్, భూమ్రాజ్ రుద్రా, కాకర్ల మహేశ్వర చౌదరి
కార్యవర్గ సభ్యులు - బచ్చు ధర్మ వరప్రసాద్ , బోయిన సమ్మయ్య , మెరువు కాశయ్య , కురిచేటి స్వాతి , కొత్త సుప్రియ, పులిపాటి వెంకట శివరావు, చిలకల విజయ దుర్గ, పోతగౌని నరసింహ గౌడ్, పుల్లనగారి శ్రీనివాస రెడ్డి, వడ్డి నాగరాజు 
గౌరవ పద్దు తనిఖీదారులు - కలిదిండి ఫణీంద్ర వర్మ, జూనెబోయిన అర్జునరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement