ఫిరాయింపులు ప్రోత్సహించే పార్టీలను రద్దు చేయాలి | YSRCP MP Mekapati Rajamohan reddy speaks in Loksabha | Sakshi
Sakshi News home page

ఫిరాయింపులు ప్రోత్సహించే పార్టీలను రద్దు చేయాలి

Jun 11 2014 2:23 PM | Updated on Mar 9 2019 3:59 PM

ఫిరాయింపులు ప్రోత్సహించే పార్టీలను రద్దు చేయాలి - Sakshi

ఫిరాయింపులు ప్రోత్సహించే పార్టీలను రద్దు చేయాలి

ఫిరాయింపులను ప్రోత్సహించే పార్టీల గుర్తింపును రద్దు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి లోక్సభలో డిమాండ్ చేశారు.

న్యూఢిల్లీ: ఫిరాయింపులను ప్రోత్సహించే పార్టీల గుర్తింపును రద్దు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి లోక్సభలో డిమాండ్ చేశారు. బుధవారం లోక్సభలో మేకపాటి పలు సమస్యల గురించి ప్రస్తావించారు.

కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేదని, ఈ రాష్ట్రానికి 20 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని మేకపాటి కోరారు. దేశం విద్యుత్ సంక్షోభం ఎదుర్కొంటోందని వ్యాఖ్యానించారు. బొగ్గు నిల్వలు తక్కువగా ఉన్నందున సహజ వాయువులను ఉపయోగించి సమస్యను అధిగమించాలని మేకపాటి రాజమోహన్ రెడ్డి కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement