న్యూఢిల్లీ: విదేశాంగ సహాయ మంత్రి జనరల్(రిటైర్డ్) వీకేసింగ్కు షాక్ తగిలింది. సొంత కూతురే ఆయన షాక్ ఇచ్చారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఒక ర్యాంకు ఒక పెన్షన్ అమలు కోసం ఆందోళన చేస్తున్న మాజీ సైనికోద్యోగులను వీకే సింగ్ కుమార్తె మృణాళిని పరామర్శించారు. నిరహార దీక్షలు చేస్తున్న వారికి తన మద్దతు తెలియజేశారు.
ఒక మాజీ సైనికాధికారిగా కూతురిగా మాజీ సైనికుల ఆందోళనకు తన మద్దతు తెలుపుతున్నానని మృణాళిని తెలిపారు. సాధ్యమైనంత వేగంగా ఈ పథకాన్ని అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
ఒకపక్క ఈ పథకం అమలు చేయడంపై తమకు అభ్యంతరం ఏమీ లేందంటూనే కేంద్రప్ రభుత్వం తాత్సారం చేస్తోంది. మరో పక్క ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిపై ప్రతి పక్షాలు కేంద్ర ప్రభుత్వంపై దుమ్మత్తిపోస్తున్నాయి. ఎన్నికల సందర్భంగా బీజేపీ చేసిన వాగ్దానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ పథకం అమలుపై కచ్చితమైన ప్రకటన చేయాలని పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కుమార్తె ఆందోళన కారులకు మద్దతు తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది.
వన్ ర్యాంక్, వన్ పెన్షన్ డిమాండ్ పై రిటైర్ ఉద్యోగుల ఆందోళనలు నిరాహారదీక్షలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. జంతర్మంతర్ వద్ద మాజీ సైనికోద్యోగుల ఆందోళనకు వివిధ పార్టీ నాయకులు ఇప్పటికే తమ మద్ధతు తెలిపారు. దీనిలో భాగంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా తన పూర్తి మద్దతు ప్రకటించారు.
కేంద్రమంత్రికి ఝలక్!
Published Sun, Aug 23 2015 12:08 PM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
'సిల్క్ శారీ' సినిమా ట్రైలర్ చూశారా..?
నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు
ఉత్తరాంధ్ర... టీడీపీ ఆశలు గల్లంతేనా..?
తనకు ఇష్టమైన 'బుజ్జి'ని పరిచయం చేసిన ప్రభాస్.. ఆసక్తిగా వీడియో
ఓహెచ్ఎమ్ ఈ లాజిస్టిక్స్తో ఫ్రెచ్ కంపెనీ డీల్.. 1000 కార్ల డెలివరీకి రెడీ
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్..!
డబ్బే ఆ పచ్చనేత ధీమా... తలకిందులైన అంచనాలు
ఈసీ నుంచి రాని అనుమతి.. తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
ఎన్నికల ప్రచారం ఎంత కష్టమో తెలిసింది: కంగనా రనౌత్
తప్పక చదవండి
- భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
- Virat Kohli: బహుశా ఇదే చివరి మ్యాచ్.. కోహ్లి వ్యాఖ్యలు వైరల్
Advertisement