పట్టాలు తప్పిన తిరువనంతపురం ఎక్స్‌ప్రెస్ | Thiruvananthapuram-Mangalapuram Express train derailed at Karukutty | Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన తిరువనంతపురం ఎక్స్‌ప్రెస్

Aug 28 2016 6:55 AM | Updated on Sep 4 2017 11:19 AM

పట్టాలు తప్పిన తిరువనంతపురం ఎక్స్‌ప్రెస్

పట్టాలు తప్పిన తిరువనంతపురం ఎక్స్‌ప్రెస్

కేరళ సమీపంలో తిరువనంతపురం-మంగళూరు ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది.

కారుకుట్టి: కేరళ సమీపంలోని కారుకుట్టి రైల్వే స్టేషన్‌ వద్ద తిరువనంతపురం-మంగళూరు ఎక్స్‌ప్రెస్‌ అర్థరాత్రి 2.30 గంటల ప్రాంతంలో రైలు పట్టాలు తప్పింది. రైలు 12 బోగీలు పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

అదృష్టవాశాత్తూ ఈ రైలు ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. అందరూ క్షేమంగా బయటపడ్డారు. ప్రయాణికులను అక్కడి నుంచి బస్సులో త్రిసూర్‌ రైల్వేస్టేషన్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement