సునందను చంపిందెవరో థరూర్కు తెలుసు! | Shashi tharoor knows about sunanda murderer, says subramanian swamy | Sakshi
Sakshi News home page

సునందను చంపిందెవరో థరూర్కు తెలుసు!

Jan 13 2015 6:20 PM | Updated on Sep 18 2019 3:04 PM

సునందను చంపిందెవరో థరూర్కు తెలుసు! - Sakshi

సునందను చంపిందెవరో థరూర్కు తెలుసు!

బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యం స్వామి మరో బాంబు పేల్చారు. సునందా పుష్కర్ను చంపిందెవరో ఆమె భర్త, కేంద్ర మాజీమంత్రి శశి థరూర్కు తెలుసని.. ఆయన నోరు విప్పాలని అన్నారు.

బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యం స్వామి మరో బాంబు పేల్చారు. సునందా పుష్కర్ను చంపిందెవరో ఆమె భర్త, కేంద్ర మాజీమంత్రి శశి థరూర్కు తెలుసని.. ఆయన నోరు విప్పాలని అన్నారు. సునందా పుష్కర్ను శశిథరూర్ చంపారని తాను ఏనాడూ చెప్పలేదని స్వామి గుర్తు చేశారు.

ఐపీఎల్ సహా అనేక విషయాలను థరూర్ మరుగుపరుస్తున్నారని ఆరోపించారు. థరూర్ను అదుపులోకి తీసుకుని గట్టిగా విచారిస్తే మొత్తం విషయాలన్నీ వెలుగులోకి వస్తాయని సుబ్రమణ్యం స్వామి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement