కోలుకున్న ములాయం | Mulayam's health improves, shifted out of ICU | Sakshi
Sakshi News home page

కోలుకున్న ములాయం

Mar 9 2015 9:37 PM | Updated on Sep 2 2017 10:33 PM

కోలుకున్న ములాయం

కోలుకున్న ములాయం

లక్నో: సమాజ్వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కోలుకున్నారు. దీంతో ఆయనను ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు తరలించారు.

లక్నో: సమాజ్వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కోలుకున్నారు. దీంతో ఆయనను ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు తరలించారు. ఇటీవల ఆయన తీవ్ర అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. ఆయనకు స్వైన్ఫ్లూ సోకినట్లు కూడా అనుమానించారు. ఈ నేపథ్యంలోనే లక్నోలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగవడంతో జనరల్ వార్డుకు తరలించినట్లు ఉత్తరప్రదేశ్ మంత్రి శివపాల్ సింగ్ యాదవ్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement