విపక్షాల ఆందోళన.. పార్లమెంట్‌ వాయిదా | Lok Sabha Adjourned For Tomorrow | Sakshi
Sakshi News home page

విపక్షాల ఆందోళన.. పార్లమెంట్‌ వాయిదా

Feb 6 2019 11:51 AM | Updated on Jun 4 2019 8:03 PM

Lok Sabha Adjourned For Tomorrow - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: విపక్షాల ఆందోళనతో పార్లమెంట్‌ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాయిదా తీర్మానాలను చర్చించాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేయడంతో లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. రాజ్యసభలో కూడా విపక్షాల నిరసనలు కొనసాగడంతో మధ్యాహానికి వాయిదా వేశారు. కాగా బెంగాల్ సీబీఐ వివాదం కారణంగా గత రెండు రోజులుగా సభ్యుల ఆందోళనలతో పార్లమెంట్‌ ఉభయ సభలు వాయిదా పడిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement