నిలిచిన అమర్‌నాథ్‌ యాత్ర


శ్రీనగర్‌‌: జమ్మూకశ్మీర్‌లో కొండచరియలు విరిగిపడటంతో అమర్‌నాథ్‌ యాత్రికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కశ్మీర్‌ లోయ వైపు యాత్రికులను అనుమతించడం లేదని అధికారులు వెల్లడించారు.



గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి జమ్మూ- శ్రీనగర్‌ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో శుక్రవారం భగవతి నగర్‌ నుంచి కశ్మీర్‌ లోయ వైపు యాత్రికులను అనుమతించడం లేదని అధికారులు వెల్లడించారు. రహదారి మార్గాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు చేపడుతున్నారు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top