రైల్వే ప్రాజెక్టుల పరిశీలనకు డ్రోన్లు | Drones to inspect progress of mega rail projects | Sakshi
Sakshi News home page

రైల్వే ప్రాజెక్టుల పరిశీలనకు డ్రోన్లు

Apr 18 2016 8:24 AM | Updated on May 25 2018 1:14 PM

రైల్వే ప్రాజెక్టుల పరిశీలనకు డ్రోన్లు - Sakshi

రైల్వే ప్రాజెక్టుల పరిశీలనకు డ్రోన్లు

ప్రాజెక్టుల పురోగతి పరిశీలనకు డ్రోన్లు ఉపయోగించుకోవాలని రైల్వే నిర్ణయించింది.

న్యూఢిల్లీ: ప్రాజెక్టుల పురోగతి పరిశీలనకు డ్రోన్లు ఉపయోగించుకోవాలని రైల్వే నిర్ణయించింది. తొలిసారి డ్రోన్లతో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (డీఎఫ్‌సీ)ప్రాజెక్టును పరిశీలించనున్నారు. ఆ తర్వాత పనులు జరుగుతున్న ఇతర ప్రాజెక్టుల్లో కూడా ఈ విధానాన్ని వినియోగించనున్నారు.

డీఎఫ్‌సీ కారిడార్‌లో మూడు రోజులు ప్రయోగాత్మకంగా డ్రోన్ల ద్వారా పరిశీలించి  దీని ద్వారా స్థాయీ నివేదిక త్వరగా తయారు చేయవచ్చని డీఎఫ్‌సీ ఎండీ ఆదేశ్ శర్మ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement