150 మంది గిరిజన క్రైస్తవుల మత మార్పిడి | 150 tribal Christians, religious conversion | Sakshi
Sakshi News home page

150 మంది గిరిజన క్రైస్తవుల మత మార్పిడి

Jan 29 2015 2:45 AM | Updated on Sep 2 2017 8:25 PM

పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లా రామ్‌పుర్హత్ ప్రాంతంలో బుధవారం...

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లా రామ్‌పుర్హత్ ప్రాంతంలో బుధవారం విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) నిర్వహించిన కార్యక్రమంలో దాదాపు 150 మంది గిరిజన క్రైస్తవులు హిందూమతం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి వెయ్యి మంది వరకు హాజరయ్యారు. ‘ఇది మతమార్పిడి కాదు. గిరిజనులు స్వచ్ఛందంగా మతం మారారు’ అని  వీహెచ్‌పీ నాయకుడు సచ్చింద్రనాథ్ సింఘా తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement