రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి

Published Sat, Jun 11 2016 9:28 PM

రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి

అమ్రేలీ: గుజరాత్‌లో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతిచెందారు. లారీ, ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటన గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు ప్రమాద స్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement