‘‘దక్షిణభారత చలనచిత్ర వాణిజ్యమండలికి సంబంధించి చెన్నయ్లో ఓ ప్రత్యేక భవనం ఏర్పాటు చేయాలనేది ముప్పై ఏళ్ల నాటి కల. మొత్తానికి ఆ కల నెరవేరింది. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు కృతజ్ఞతలు’’ అని దక్షిణభారత చలనచిత్ర వాణిజ్యమండలి అధ్యక్షులు సి.కల్యాణ్ చెప్పారు. శనివారం హైదరాబాద్లో పత్రికలవారితో సి. కల్యాణ్ మాట్లాడుతూ -‘‘2010లో దక్షిణభారత చలనచిత్ర వాణిజ్యమండలికి అధ్యక్షుణ్ని అయ్యాను. నిజానికి ఆ పదవీకాలం ఏడాది మాత్రమే. కానీ అయిదేళ్లుగా ఆ పదవిలోనే కొనసాగుతున్నా. నాలుగు సినీ పరిశ్రమలకు సంబంధించి త్వరలో ఒక వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయనున్నాం.
సభ్యుల కుటుంబాల సంక్షేమంతో పాటు, పిల్లల చదువుకూ అవకాశాలు కల్పిస్తాం. చిన్న సినిమాలు కూడా శాటిలైట్కి వెళ్లే విధంగా చర్యలు చేపడతాం. అయిదు రాష్ట్రాలకు సంబంధించిన సెకండ్ గ్రేడ్ పట్టణాల్లో 300 సీటింగ్తో థియేటర్లను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నాం. కేవలం చిన్న సినిమాల కోసమే ఈ థియేటర్లు’’ అని చెప్పారు. వృద్ధాశ్రమం ఏర్పాటుకు ఆర్థిక సహకారాన్ని అందిస్తామని నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి కొడాలి వెంకటేశ్వరరావు తెలిపారు.
చిన్న సినిమాల కోసం థియేటర్లు నిర్మించాలనుకుంటున్నాం...
Published Sun, Mar 30 2014 12:02 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
No Headline
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
వైఎస్ జగన్ కోసం రెండు నెలలుగా ప్రార్థనలు
ప్రజల మధ్య వైరుధ్యాలు పెంచుతున్న రాహుల్
పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలించాలి
ప్రజాస్వామ్యాన్నిపరిరక్షించుకోవాలి
తప్పక చదవండి
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement