దక్షిణాదిలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి తరువాత బాలీవుడ్ బాట పట్టిన అందాల భామ ఇలియానా. సౌత్లో స్టార్ హీరోలందరితో సినిమాలు చేసి టాప్ హీరోయిన్గా పేరుతెచ్చుకున్న ఈ బ్యూటీ, ఇటీవల కాలంలో అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా బాలీవుడ్ అవకాశాల కోసం ముంబై వెళ్లిపోవటంతో పాటు, వచ్చిన అవకాశాలకు భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయటంతో తెలుగు దర్శక నిర్మాతలు ఈ అమ్మడిని పక్కన పెట్టేశారు. అదే సమయంలో బాలీవుడ్లో కూడా అవకాశాలు లేకపోవటంతో ఈ గోవా బ్యూటీ చాలా రోజులుగా ఖాళీగానే ఉంటోంది.
ఇటీవల కాలంలో సౌత్ ఇండస్ట్రీ మీద దృష్టి పెట్టిన ఇల్లీ బేబీ, అవకాశాల కోసం తనకు తెలిసి వాళ్లను సంప్రదించటం మొదలుపెట్టింది. అయితే ఆ ప్రయత్నాలు కూడా పెద్దగా ఫలించలేదు. టాలీవుడ్లో అవకాశాలు వచ్చినట్టుగానే వచ్చి చేజారిపోయాయి. బ్రూస్ లీ సినిమాలో ఐటమ్ సాంగ్తో పాటు, చరణ్ చేస్తున్న తనీఒరువన్ రీమేక్లో హీరోయిన్ ఛాన్స్ కూడా మిస్ అవ్వటంతో మరోసారి డీలాపడిపోయింది.
చరణ్ కాదన్నా.. అక్షయ్ మాత్రం పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడు. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న రుస్తుం సినిమా కోసం ఇలియానాను హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారు. స్పెషల్ చబ్బీస్, బేబీ లాంటి సినిమాలతో వరుస హిట్స్ సాధించిన నీరజ్ పాండే దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో ఛాన్స్ రావటంతో ఇలియానా ఫుల్ హ్యాపీగా ఉంది. మరి ఈ సినిమాతో అయినా ఇలియానా మళ్లీ బిజీ అవుతుందేమో చూడాలి.
చరణ్ కాదన్నా.. అక్షయ్ ఛాన్సిచ్చాడు
Published Wed, Feb 10 2016 11:17 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడం లేదు
ఎంపీ ప్రజ్వల్ను అరెస్ట్ చేయాలి
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి
రేప్ కేసు నిందితుడిపై పోలీసు కాల్పులు
అడవి వద్దు.. ఊరే ముద్దు
జలాసనం
● అరటి తోటలో పెద్ద పులి
కరెంటు షాక్తో రైతు మృతి
అమ్మవారికి గాజుల శోభ
తప్పక చదవండి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
Advertisement