లఖ్వీ నిర్బంధం పొడగింపు | Lakhvi detention extended | Sakshi
Sakshi News home page

లఖ్వీ నిర్బంధం పొడగింపు

Jan 19 2015 8:24 PM | Updated on Sep 2 2017 7:55 PM

పాకిస్థాన్ అదుపులో ఉన్న ముంబై దాడుల సూత్రదారి లక్వీని మరో 30 రోజుల పాటు నిర్భందించనున్నారు.

కరాచీ:  ముంబై ఉగ్రవాదుల దాడుల సూత్రదారి లక్వీ నిర్బంధాన్ని పాకిస్థాన్ మరో 30 రోజుల పాటు పొడగించింది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో పాక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఒబామా భారత్ రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొనేందుకు వస్తున్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్ అదుపులో ఉన్న లక్వీ 2008లో ముంబై దాడికి కుట్ర పన్నాడు. అతణ్ని భారత్ కు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement