సాక్షి, హైదరాబాద్: సామరస్యంతో ఉన్న రాష్ట్రంలో మతచిచ్చు పెట్టడానికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి ఆరోపించారు. గాంధీ భవన్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఈ మూడేళ్లలో తెలంగాణ ప్రజల కష్టాలను పట్టించుకోని బీజేపీ నాయకులు, ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం పర్యటనలు చేస్తున్నా రన్నారు. బీజేపీ చేసిన మోసాలను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు.
అవి తెలంగాణ హక్కు..
విభజన బిల్లులో పెట్టిన ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు పరిశ్ర మ, హైకోర్టు విభజన, ఉద్యోగుల విభజన, గిరిజన వర్సిటీ వంటి హామీలన్నీ తెలం గాణ ప్రజల హక్కు అని ఉత్తమ్ అన్నారు. వీటిని అమలుచేయకపోగా.. కనీసం పట్టిం చుకోలేదన్నారు. ప్రజలను మోసం చేసినం దుకు ముందుగా అమిత్షా క్షమాపణలు చెప్పాలని, ఆ తరువాతే రాష్ట్రంలో పర్యటిం చాలని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా లో రజాకార్లు దాడులు చేసిన గ్రామాలలో షా సమావేశాలు పెడుతున్నారని, మత తత్వాన్ని రెచ్చగొట్టి లబ్ధి పొందడానికే ఇటువంటి కుట్రలకు దిగుతున్నారని ఉత్తమ్ ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ ఆటలను సాగనివ్వబోమని, ఇక్కడ ప్రజలు హిందూ, ముస్లిం అనే బేధాల్లే కుండా సామరస్యంతో కలసి ఉంటు న్నారని చెప్పారు. బ్రహ్మాండంగా ఉన్న సచివాలయ భవనాలను కాదని కొత్త సచివాలయం పేరుతో సీఎం కేసీఆర్ చేస్తున్న డ్రామాలకు కేంద్రం సహక రిస్తున్నదని ఆరోపించారు.
మత చిచ్చు పెట్టడానికే అమిత్షా పర్యటన
Published Tue, May 23 2017 2:31 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
- అమెరికా వరల్డ్కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
Advertisement