23 మందితో టీడీపీ ఐదో జాబితా విడుదల | TDP 5th Candidates List for MLA Tickets | Sakshi
Sakshi News home page

23 మందితో టీడీపీ ఐదో జాబితా విడుదల

Apr 18 2014 9:22 AM | Updated on Aug 10 2018 8:06 PM

23 మందితో టీడీపీ ఐదో జాబితా విడుదల - Sakshi

23 మందితో టీడీపీ ఐదో జాబితా విడుదల

సీమాంధ్రలో అసెంబ్లీ స్థానాలకు తెలుగుదేశం పార్టీ అయిదవ జాబితాను శుక్రవారం హైదరాబాద్లో విడుదల చేసింది.

సీమాంధ్రలో అసెంబ్లీ స్థానాలకు తెలుగుదేశం పార్టీ అయిదవ జాబితాను శుక్రవారం హైదరాబాద్లో విడుదల చేసింది. సీమాంధ్రలోని 23 అసెంబ్లీ స్థానాలకు  అభ్యర్థులను ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే గత నాలుగు జాబితాలలో కాకపోయిన అయిదోవ జాబితాలో అయిన తన పేరు ఉంటుందని  నందమూరి హరికృష్ణ ఆశించారు. ఆ జాబితాలో కూడా హరికృష్ణ పేరు దక్కలేదు.

కురుపాం : జనార్ధన్‌ థాట్రాజ్
చీపురుపల్లి : కిమిడి మృణాళిని
అనపర్తి : ఎన్‌.రామకృష్ణారెడ్డి
రాజోలు : జి.సూర్యారావు
కోవూరు : ఏకే జవహర్‌
పాలకొల్లు : నిమ్మల రామానాయుడు
నర్సాపురం : బండారు మహదేవనాయుడు
ఉండి : శివరామరాజు
చింతలపూడి : పీతల సుజాత
నూజివీడు : ఎం.వెంకటేశ్వరరావు
విజయవాడ ఈస్ట్‌-గద్దె రామ్మోహన్‌రావు
పీలేరు-ఇక్భాల్‌
మంగళగిరి-తులసి రామచంద్రప్రభు
ప్రత్తిపాడు-కిషోర్‌బాబు
గుంటూరు ఈస్ట్‌-మద్దాల గిరి
మాచర్ల-శ్రీనివాస్‌యాదవ్‌
కొండెపి-వీరాంజనేయస్వామి
గిద్దలూరు-అన్నె రాంబాబు
గూడూరు-బత్తుల జ్యోత్స్నలత
సూళ్లూరుపేట-వెంకటరత్నం
ప్రొద్దుటూరు-వరదరాజులురెడ్డి
తిరుపతి-వెంకటరమణ
సత్యవేడు-తల్లారి ఆదిత్య

 

Advertisement
 
Advertisement
Advertisement