ఐసిస్ సానుభూతిపరులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది.
హైదరాబాద్: ఐసిస్ సానుభూతిపరులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. సోమవారం నాంపల్లి ఎన్ఐఏ కోర్టు ఐదుగురు ఐసిస్ సానుభూతిపరుల బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తూ తీర్పు ఇచ్చింది. బెయిల్ పిటిషిన్ దాఖలు చేసిన సానుభూతిపరులలో ఏ6 నిందితుడి బెయిల్ పిటిషన్పై ఎన్ఐఏ కోర్టు తీర్పు రేపటికి వాయిదా వేసింది.