'మోదీని టీ సర్కార్ ఆహ్వానించలేదు' | kishan reddy takes on kcr govt | Sakshi
Sakshi News home page

'మోదీని టీ సర్కార్ ఆహ్వానించలేదు'

Dec 23 2015 1:03 PM | Updated on Aug 16 2018 3:23 PM

'మోదీని టీ సర్కార్ ఆహ్వానించలేదు' - Sakshi

'మోదీని టీ సర్కార్ ఆహ్వానించలేదు'

ప్రధాని నరేంద్ర మోదీ విషయంలో కేసీఆర్ సర్కార్ అనుసరిస్తున్న వైఖరిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.కిషన్రెడ్డి బుధవారం హైదరాబాద్లో మండిపడ్డారు.

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ విషయంలో కేసీఆర్ సర్కార్ అనుసరిస్తున్న వైఖరిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.కిషన్రెడ్డి బుధవారం హైదరాబాద్లో మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీని తెలంగాణకు రావాలని ఇంత వరకు టీ సర్కార్ ఆహ్వానించలేదని ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికల్లో లబ్ధి కోసమే మోదీపై టీఆర్ఎస్ విమర్శలు చేస్తుందని విమర్శించారు. కేంద్రం మంజూరు చేసిన ఇళ్లకు ఎలా శంకుస్థాపన చేస్తారని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ని కిషన్రెడ్డి ప్రశ్నించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement