'స్పష్టమైన హామీ ఇచ్చేవరకూ సభనుంచి వెళ్లను' | give specific statement on farmer suicides issue, k janareddy | Sakshi
Sakshi News home page

'స్పష్టమైన హామీ ఇచ్చేవరకూ సభనుంచి వెళ్లను'

Sep 30 2015 8:37 PM | Updated on Mar 18 2019 9:02 PM

'స్పష్టమైన హామీ ఇచ్చేవరకూ సభనుంచి వెళ్లను' - Sakshi

'స్పష్టమైన హామీ ఇచ్చేవరకూ సభనుంచి వెళ్లను'

రైతుల రుణాలను ఒకే దఫాలో మాఫీ చేయాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వాన్ని సభలో కాంగ్రెస్ పక్షనేత కె.జానారెడ్డి డిమాండ్ చేశారు.

హైదరాబాద్ : రైతుల రుణాలను ఒకే దఫాలో మాఫీ చేయాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వాన్ని సభలో కాంగ్రెస్ పక్షనేత కె.జానారెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలలో భాగంగా బుధవారం జరుగుతున్న సభలో జానారెడ్డి మాట్లాడుతూ.. ఈ విషయంపై కేసీఆర్ సర్కార్ స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకూ శాసనసభ నుంచి వెళ్లేది లేదని పేర్కొన్నారు. రైతుల రుణమాఫీపై సీఎం కేసీఆర్ ను అడిగి సంబంధితశాఖ మంత్రి స్పష్టమైన హామీ ఇవ్వాల్సిందేనంటూ తేల్చిచెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement