జీహెచ్‌ఎంసీ మాజీ ఫ్లోర్‌ లీడర్‌ కన్నుమూత | Sakshi
Sakshi News home page

జీహెచ్‌ఎంసీ మాజీ ఫ్లోర్‌ లీడర్‌ కన్నుమూత

Published Wed, Aug 16 2017 9:59 AM

జీహెచ్‌ఎంసీ మాజీ ఫ్లోర్‌ లీడర్‌ కన్నుమూత - Sakshi

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ మాజీ ఫ్లోర్‌ లీడర్‌ సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి బుధవారం తెల్లవారుజామున మృతిచెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన సతీమణి స్వర్ణలతా రెడ్డి సైదాబాద్‌ కార్పోరేటర్‌గా పని చేస్తున్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement