జీహెచ్‌ఎంసీ మాజీ ఫ్లోర్‌ లీడర్‌ కన్నుమూత | GHMC former floor leader passes away | Sakshi
Sakshi News home page

జీహెచ్‌ఎంసీ మాజీ ఫ్లోర్‌ లీడర్‌ కన్నుమూత

Aug 16 2017 9:59 AM | Updated on Jul 31 2018 5:31 PM

జీహెచ్‌ఎంసీ మాజీ ఫ్లోర్‌ లీడర్‌ కన్నుమూత - Sakshi

జీహెచ్‌ఎంసీ మాజీ ఫ్లోర్‌ లీడర్‌ కన్నుమూత

జీహెచ్‌ఎంసీ మాజీ ఫ్లోర్‌ లీడర్‌ సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి బుధవారం తెల్లవారుజామున మృతిచెందారు.

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ మాజీ ఫ్లోర్‌ లీడర్‌ సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి బుధవారం తెల్లవారుజామున మృతిచెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన సతీమణి స్వర్ణలతా రెడ్డి సైదాబాద్‌ కార్పోరేటర్‌గా పని చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement