కృష్ణా పుష్కరాలకు గవర్నర్కు ఆహ్వానం | AP CM Chandrababu Naidu invites governor narasimhan | Sakshi
Sakshi News home page

కృష్ణా పుష్కరాలకు గవర్నర్కు ఆహ్వానం

Aug 8 2016 9:44 AM | Updated on Aug 21 2018 11:41 AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం గవర్నర్ నరసింహన్ను కలిశారు.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ను రాజ్భవన్లో కలిశారు.  కృష్ణ పుష్కరాలకు రావాల్సిందిగా ఆయన ఈ సందర్భంగా గవర్నర్‌ను ఆహ్వానించారు. ఇప్పటికే చంద్రబాబు...ప్రధానమంత్రి, రాష్ట్రపతి సహా పలువురు ప్రముఖులను కృష్ణా పుష్కరాలకు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ నెల 12వ తేదీ నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. కాగా గవర్నర్తో భేటీ అనంతరం చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం బయల్దేరి వెళ్లారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement