వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో రూ.50 లక్షలతో తలపెట్టిన క్రీడాభివృద్ధి పనులకు శుక్రవారం ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి భూమి పూజ చేశారు.
వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో రూ.50 లక్షలతో తలపెట్టిన క్రీడాభివృద్ధి పనులకు శుక్రవారం ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి భూమి పూజ చేశారు. స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి ఈ మొత్తాన్ని భరించనున్నారు. పట్టణంలోని అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో వాకింగ్ ట్రాక్తోపాటు క్రీడాకారులకు సౌకర్యాలు కల్పించనున్నట్లు ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు.