వెంకన్న సేవలో ప్రముఖులు | manchu mohanbabu family visits tirumala | Sakshi
Sakshi News home page

వెంకన్న సేవలో ప్రముఖులు

Mar 17 2016 9:19 AM | Updated on Sep 3 2017 7:59 PM

వెంకన్న సేవలో ప్రముఖులు

వెంకన్న సేవలో ప్రముఖులు

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ని గురువారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.

తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ని గురువారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. నటుడు మోహన్ బాబు, ఆయన కుటుంబ సభ్యులు ఈ రోజు ఉదయం వీఐపీ ప్రారంభ సమయంలో స్వామి సేవలో పాల్గొన్నారు. వారితో పాటు జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలిని, ఎంపీ రాయపాటి కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement