సీమాంధ్రలో జై తెలంగాణ అని అనగలవా? | Can u say Jai telangana in Seemandhra?, says Kiran kumar reddy | Sakshi
Sakshi News home page

సీమాంధ్రలో జై తెలంగాణ అని అనగలవా?

Apr 6 2014 4:39 AM | Updated on Jul 29 2019 5:31 PM

సీమాంధ్రలో జై తెలంగాణ అని అనగలవా? - Sakshi

సీమాంధ్రలో జై తెలంగాణ అని అనగలవా?

తెలంగాణ సభల్లో జై తెలంగాణ అన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు సీమాంధ్రలో కూడా జై తెలంగాణ అనే దమ్ము, ధైర్యం ఉందా అని జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు.

చంద్రబాబుకు కిరణ్ సూటి ప్రశ్న
 సాక్షి ప్రతినిధి, ఒంగోలు: తెలంగాణ  సభల్లో జై తెలంగాణ  అన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు సీమాంధ్రలో కూడా జై తెలంగాణ  అనే దమ్ము, ధైర్యం ఉందా అని జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. శాసనసభలో సమైక్యాంధ్ర గురించి తాను ఐదున్నర గంటలు మాట్లాడితే చంద్రబాబు ఒక్కమాట కూడా మాట్లాడలేదన్నారు. టీడీపీకి ఓటేస్తే రాష్ట్ర విభజనకు ఓటు వేసినట్లే అన్నారు.  శనివారం ఆయన ప్రకాశం జిల్లాలో పలు చోట్ల ఎన్నికల సభల్లో మాట్లాడుతూ విభజన కు అనుకూలంగా తొలి లేఖ ఇచ్చిన వ్యక్తి చంద్రబాబే అన్నారు. ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో కిరణ్‌ను టంగుటూరి ప్రకాశం పంతులు మనుమడు గోపాలకృష్ణ కలిశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement