కిరోసిన్ పోసుకుని మహిళ ఆత్మహత్యాయత్నం | woman tries to kill self after tiff with husband | Sakshi
Sakshi News home page

కిరోసిన్ పోసుకుని మహిళ ఆత్మహత్యాయత్నం

Sep 14 2014 11:22 AM | Updated on Nov 6 2018 7:56 PM

కిరోసిన్ పోసుకుని మహిళ ఆత్మహత్యాయత్నం - Sakshi

కిరోసిన్ పోసుకుని మహిళ ఆత్మహత్యాయత్నం

జిల్లాలోని తిరుపతి రూరల్ మండలం కాలూరులో ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసుకుంది.

చిత్తూరు: జిల్లాలోని తిరుపతి రూరల్ మండలం కాలూరులో ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసుకుంది.  అదనపు కట్నం కోసం భర్తతో సహా అత్తమామలు వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ కిరోసిన్ పోసుకుని ఆ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం గర్భిణిగా ఉన్న ఆమెను రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  తీవ్రమైన గాయాలతో చికిత్స పొందుతున్న ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement