భద్రాచలం వద్ద పెరిగిన గోదావరి నీటిమట్టం | water flow increased in bhadrachalam | Sakshi
Sakshi News home page

భద్రాచలం వద్ద పెరిగిన గోదావరి నీటిమట్టం

Jul 11 2016 8:21 AM | Updated on Sep 4 2017 4:37 AM

భద్రాచలం వద్ద పెరిగిన గోదావరి నీటిమట్టం

భద్రాచలం వద్ద పెరిగిన గోదావరి నీటిమట్టం

ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చింది.

భారీగా వస్తున్న వరదనీరు
భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. ఎగువన ఉన్న ప్రాణహిత, ఇంద్రావతి నదుల నుంచి భారీ ఎత్తున వరదనీరు వచ్చి చేరుతుండడంతో సోమవారం ఉదయానికి నీటిమట్టం 43 అడుగులకు చేరింది. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీచేశారు. రామన్నగూడెం పుష్కరఘాట్‌లో గోదావరి నీటిమట్టం 9.7 మీటర్లకు చేరింది. దాంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీచేశారు. నీటి ఉధృతిని అధికారులు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement