సమాఖ్యను సందర్శించిన మహారాష్ట సంఘాలు | Unions Federation visited Maharashtra | Sakshi
Sakshi News home page

సమాఖ్యను సందర్శించిన మహారాష్ట సంఘాలు

Jul 27 2016 1:04 AM | Updated on Oct 8 2018 5:45 PM

లింగాలఘణపురం : మండల కేంద్రంలోని శుభాంజలి మండల సమాఖ్యను మంగళవా రం మహారాష్ట్రకు చెంది న స్వయం సహాయక సం ఘాల అధ్యక్ష కార్యదర్శులు సందర్శించారు. ప్రతి నెలా 26న జరిగే మండల సమా ఖ్య సమావేశం తీరును గమనించారు.

లింగాలఘణపురం : మండల కేంద్రంలోని శుభాంజలి మండల సమాఖ్యను మంగళవా రం మహారాష్ట్రకు చెంది న స్వయం సహాయక సం ఘాల అధ్యక్ష కార్యదర్శులు సందర్శించారు. ప్రతి నెలా 26న జరిగే మండల సమా ఖ్య సమావేశం తీరును గమనించారు. మహారాష్ట్ర బ్లాక్‌ మేనేజర్‌ సునిల్‌పాటిల్‌ ఆధ్వర్యంలో 26 మంది సంఘాల అధ్యక్షకార్యదర్శులు ఈ బృందంలో ఉన్నారు. సమావేశంలో జరిగే చర్చలు, చేసిన తీర్మానాలు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. వారి వెంట స్థానిక డీపీఎం నీలవేణి, మండల సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు రాధిక, అనిత, కోశాధికారి రజిత, ఏపీఎం శంకరయ్య, సీసీలు ఉన్నారు.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement