పిడుగుపాటుకు యువకుడి మృతి | The young man killed by lightning | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు యువకుడి మృతి

Jul 22 2016 4:10 PM | Updated on Sep 4 2017 5:51 AM

టేకులపల్లి మండలంలోని రెండు గ్రామాల శివారులో శుక్రవారం పిడుగుపడింది.

టేకులపల్లి మండలంలోని రెండు గ్రామాల శివారులో శుక్రవారం పిడుగుపడింది. బిల్లుడుతండాలో పిడుగుపాటుకుభూక్య నాగేష్(25)అనే యువకుడు మృతిచెందగా..మరొకరికి గాయాలయ్యాయి. తూర్పుగూడెంలో పిడుగుపాటుకు ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement