వడదెబ్బకు వ్యక్తి మృతి | The person died of sunstroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బకు వ్యక్తి మృతి

Apr 3 2016 4:14 PM | Updated on Sep 28 2018 3:41 PM

ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం కోయగూడెం పంచాయతి శాంతినగర్ లో వడదెబ్బకు బలైపోయాడు.

టేకులపల్లి: ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం కోయగూడెం పంచాయతి శాంతినగర్ లో వడదెబ్బకు బలైపోయాడు. గ్రామానికి చెందిన చేతుల రాఘవులు(60) అనే వ్యక్తి ఆదివారం మధ్యాహ్నం వడదెబ్బతో మృతిచెందాడు. మృతునికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement