నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్ష 2014, 2015 సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల ఆధార్ నంబర్లను బ్యాంక్ అకౌంట్ నంబర్కు లింకు చేసేందుకు సంబంధిత బ్యాంకు మేనేజర్ను పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సం ప్రదించాలని డీఈఓ పి.రాజీవ్ కోరారు.
ఎన్ఎంఎంఎస్ విద్యార్థుల ఆధార్ నంబర్ను బ్యాంకులో సమర్పించాలి
Published Wed, Jul 27 2016 12:15 AM | Last Updated on Wed, Apr 3 2019 9:21 PM
విద్యారణ్యపురి : నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్ష 2014, 2015 సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల ఆధార్ నంబర్లను బ్యాంక్ అకౌంట్ నంబర్కు లింకు చేసేందుకు సంబంధిత బ్యాంకు మేనేజర్ను పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సం ప్రదించాలని డీఈఓ పి.రాజీవ్ కోరారు.
ఈ నెల 28వ తేదీ వరకు బ్యాంక్ అకౌంట్ నంబర్ తో విద్యార్థి ఆధార్ నంబర్ను అనుసంధానం చేయాలన్నారు. మెరిట్ స్కాలర్షిప్స్ ప్రభుత్వం ద్వారా ఆయా విద్యార్థుల బ్యాంకు ఖాతా లో జమ చేస్తారని అన్నారు.
Advertisement
Advertisement