
ఆర్టీసీ బస్సులు ఢీకొని 20మందికి గాయాలు
కొత్తపల్లి గ్రామశివారు మూలమలుపు వద్ద ఆదివారం రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ఇరవై మంది ప్రయాణికులు గాయపడ్డారు.
Aug 28 2016 9:15 PM | Updated on Sep 4 2017 11:19 AM
ఆర్టీసీ బస్సులు ఢీకొని 20మందికి గాయాలు
కొత్తపల్లి గ్రామశివారు మూలమలుపు వద్ద ఆదివారం రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ఇరవై మంది ప్రయాణికులు గాయపడ్డారు.