నోట్ల మార్పిడి నిందితుల లొంగుబాటు | notes exchange accused surrender | Sakshi
Sakshi News home page

నోట్ల మార్పిడి నిందితుల లొంగుబాటు

Dec 14 2016 10:53 PM | Updated on Aug 21 2018 5:51 PM

నోట్ల మార్పిడి నిందితుల లొంగుబాటు - Sakshi

నోట్ల మార్పిడి నిందితుల లొంగుబాటు

నోట్ల మార్పిడి ఘటనలో పరారీలో ఉన్న నిందితులు బుధవారం వెలుగోడు పోలీసు స్టేషన్‌లో లొంగిపోయారు.

వెలుగోడు: నోట్ల మార్పిడి ఘటనలో పరారీలో ఉన్న నిందితులు బుధవారం వెలుగోడు పోలీసు స్టేషన్‌లో లొంగిపోయారు. ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..ఈ నెల 9న నోట్లు మార్పిడి కోసం ప్రయత్నిస్తూ ఆత్మకూరు పోలీసులకు ఇద్దరు సభ్యులు పట్టుబడ్డారు. వీరిలో సంజీవగౌడ్, రవితేజారెడ్డి ఉన్నారు. మిగిలిన ప్రసాద్,  సుధాకర్‌ పరారీలో ఉండగా, వారు బుధవారం పోలీసు స్టేషన్‌లో లొంగిపోయినట్లు ఎస్‌ఐ వివరించారు. ఇంకా ఈ కేసుకు సంబంధించి కృష్ణారెడ్డి, ఆంజనేయులును అరెస్ట్‌ చేయాల్సి ఉందని ఎస్‌ఐ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement