డెంగీతో ఒకరి మృతి | man died with dengue | Sakshi
Sakshi News home page

డెంగీతో ఒకరి మృతి

Jul 30 2016 11:06 PM | Updated on Sep 4 2017 7:04 AM

సంగారెడ్డి పట్టణం మంజీర నగర్‌కు చెందిన బాలరాజు సోలంకి (40) డెంగీతో మృతి చెందారు. నాలుగు రోజుల నుంచి తీవ్ర జ్వరం, అస్వస్థతకు గురయ్యారని అతని బంధువులు తెలిపారు.

సంగారెడ్డి టౌన్‌: సంగారెడ్డి పట్టణం మంజీర నగర్‌కు చెందిన బాలరాజు సోలంకి (40) డెంగీతో మృతి చెందారు. నాలుగు రోజుల నుంచి తీవ్ర జ్వరం, అస్వస్థతకు గురయ్యారని అతని బంధువులు తెలిపారు. అయితే సంగారెడ్డిలోని పలు ప్రవేటు ఆసుపత్రులలో చికిత్స చేయించుకున్నా నయం కాకపోవడంతో శుక్రవారం హైదరాబాద్‌లోని కేర్‌ ఆసుపత్రికి తీసుకెళ్ళినట్లు చెప్పారు. శనివారం ఉదయం చికిత్సి పొందుతూ మృతి చెందాడు. డెంగీతోనే మృతి చెందినట్టు డాక్టర్లు ధ్రువీకరించారని వారు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement