ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య | inter student commits suicide in nizamabad district | Sakshi
Sakshi News home page

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

Jul 21 2016 1:52 PM | Updated on Nov 6 2018 7:56 PM

అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇంటర్ విద్యార్థిని ఒంటి పై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది.

వర్ని: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇంటర్ విద్యార్థిని ఒంటి పై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సత్యనారాయణపురంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కర్రోల లక్ష్మీ(17) స్థానిక ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న లక్ష్మీ ఇంట్లో ఎవరు లేని సమయంలో కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement