ప్రశాంతంగా గ్రూప్‌-2 | group - 2 exam in the district | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా గ్రూప్‌-2

Jul 15 2017 11:10 PM | Updated on Jun 1 2018 8:39 PM

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలోని 12 కేంద్రాల్లో నిర్వహించిన గ్రూప్‌–2 మెయిన్‌ పరీక్ష తొలిరోజు శనివారం ప్రశాంతంగా ముగిసింది.

అనంతపురం అర్బన్‌ : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలోని 12 కేంద్రాల్లో నిర్వహించిన గ్రూప్‌–2 మెయిన్‌ పరీక్ష తొలిరోజు శనివారం ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 1,686 మంది అభ్యర్థుల్లో 1,615 మంది హాజరయ్యారు. 71 మంది గైర్హాజయ్యారు. తొలి రోజు 95.78 హాజరుశాతం నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement