వేతనాల కోసం బిల్ట్ ఫ్యాక్టరీ కార్మికుల ధర్నా | factory workers protest for wages | Sakshi
Sakshi News home page

వేతనాల కోసం బిల్ట్ ఫ్యాక్టరీ కార్మికుల ధర్నా

Jun 13 2016 10:40 AM | Updated on Sep 4 2017 2:23 AM

వేతనాల కోసం బిల్ట్ ఫ్యాక్టరీ కార్మికుల ధర్నా

వేతనాల కోసం బిల్ట్ ఫ్యాక్టరీ కార్మికుల ధర్నా

పెండింగ్ వేతనాలు చెల్లించాలంటూ బిల్ట్ ఫ్యాక్టరీ కార్మికులు ఆందోళనకు దిగారు.

మంగపేట: పెండింగ్ వేతనాలు చెల్లించాలంటూ బిల్ట్ ఫ్యాక్టరీ కార్మికులు వరంగల్ జిల్లా మంగపేట మండలంలో ఎర్రవాగు బ్రిడ్జిపైన ఆందోళనకు దిగారు. బూర్గంపాడు-ఏటూరునాగారం ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగడంతో కాసేపు వాహన రాకపోకలు నిలిచిపోయాయి. 13 నెలలుగా వేతనాలు చెల్లించకుండా యాజమాన్యం వేధిస్తోందని కార్మికులు ఆవేదన వ్యక్తంచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement