అట్రాసిటీ కేసులపై విచారణ | enquiry on atracicity cases | Sakshi
Sakshi News home page

అట్రాసిటీ కేసులపై విచారణ

Jul 27 2016 11:24 PM | Updated on May 25 2018 5:52 PM

తడ: ఇటీవల కాలంలో తడ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన రెండు అట్రాసిటీ కేసులకు సంబంధించి బుధవారం ఆ విభాగం డీఎస్పీ సుధాకర్‌ విచారణ చేపట్టారు.

తడ: ఇటీవల కాలంలో తడ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన రెండు అట్రాసిటీ కేసులకు సంబంధించి బుధవారం ఆ విభాగం డీఎస్పీ సుధాకర్‌ విచారణ చేపట్టారు. అండగుండాల గ్రామ దళితులకు సంబంధించిన స్మశాన స్థలాన్ని చేనిగుంటకు చెందిన రైతు శ్రీనివాసులురెడ్డి ఆక్రమించే ప్రయత్నం చేశాడని కేసు నమోదు అయింది. ఈ కేసుతో పాటు తడకు చెందిన ఓ గిరిజన యువతిని తిరుపతికి చెందిన వ్యక్తి మోసం చేశాడనే ఫిర్యాదుపైనా విచారణ జరిపారు. అండగుండాలలో పొలాన్ని పరిశీలించిన అనంతరం తడలోని పున్నమి అతిథిగహంలో బాధితుల నుంచి వివరాలు సేకరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement