ఉపాధ్యాయుల పనితీరుపై డీఈఓకు ఫిర్యాదు | COMPLAINT ON TEACHERS TO DEO | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల పనితీరుపై డీఈఓకు ఫిర్యాదు

Aug 21 2016 10:59 PM | Updated on Aug 13 2018 8:12 PM

ధన్వాడ : మోడల్‌ పాఠశాలల్లో విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనం, ఉపాధ్యాయుల పనితీరుపై శనివారం డీఈఓకు ఫిర్యాదు చేసినట్లు ఏబీవీపీ నాయకులు విష్ణు, రాజు, కురుమూర్తి తెలిపారు.

ధన్వాడ : మోడల్‌ పాఠశాలల్లో విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనం, ఉపాధ్యాయుల పనితీరుపై శనివారం డీఈఓకు ఫిర్యాదు చేసినట్లు ఏబీవీపీ నాయకులు విష్ణు, రాజు, కురుమూర్తి తెలిపారు. ఆదివారం వారు విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం వడ్డించడం లేదని ఆరోపించారు. కూరగాయల టెండర్లలో జరిగిన అక్రమాలపై, విద్యార్థులకు రావాల్సిన కాస్మొటికి చార్జీలపై విచారణ జరిపించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement