తిరుమలలో చీఫ్‌ సెక్రటరీ టక్కర్‌ | chief secretary in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో చీఫ్‌ సెక్రటరీ టక్కర్‌

Oct 5 2016 12:19 AM | Updated on Sep 4 2017 4:09 PM

చీఫ్‌ సెక్రటరీకి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలుకుతున్న టీటీడీ ఈవో సాంబశివరావు

చీఫ్‌ సెక్రటరీకి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలుకుతున్న టీటీడీ ఈవో సాంబశివరావు

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్‌ మంగళవారం తిరుమలకు వచ్చారు.

తిరుమల (అలిపిరి):
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్‌ మంగళవారం తిరుమలకు వచ్చారు. ఇక్కడి పద్మావతి అతిథి గహాల వద్దకు చేరుకున్న ఆయకు టీటీడీ ఈవో డాక్టర్‌ దొండపాటి సాంబశివరావు, జేఈవో కేఎస్‌ శ్రీనివాసరాజు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement