రామయ్యకు రూ.10 లక్షల కిరీటం | bhadradri ramaiahku rs.10 lakhs kiritam | Sakshi
Sakshi News home page

రామయ్యకు రూ.10 లక్షల కిరీటం

Aug 4 2016 10:30 PM | Updated on Sep 4 2017 7:50 AM

ఆలయంలో బంగారు కిరీటాన్ని ఊరేగిస్తున్న దాతలు

ఆలయంలో బంగారు కిరీటాన్ని ఊరేగిస్తున్న దాతలు

అమెరికాలోని వాషింగ్‌టన్‌ రాష్ట్రం కేటిల్‌కు చెందిన మేళ్లచెర్వు శ్రీకాంత్‌ సత్యనారాయణ, నావర్ధిని దంపతులు, కుటుంబసభ్యులు భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారికి రూ.10 లక్షల విలువైన బంగారు కిరీటం (311 గ్రాముల 270 మిల్లీ గ్రాములు), రూ.2 లక్షల విలువైన బంగారు పగడాల హారం (58 గ్రాముల 310 మిల్లీ గ్రాములు)లను కానుకగా ఇచ్చారు.

భద్రాచలం:
    అమెరికాలోని వాషింగ్‌టన్‌ రాష్ట్రం కేటిల్‌కు చెందిన మేళ్లచెర్వు శ్రీకాంత్‌ సత్యనారాయణ, నావర్ధిని దంపతులు, కుటుంబసభ్యులు భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారికి రూ.10 లక్షల విలువైన బంగారు కిరీటం (311 గ్రాముల 270 మిల్లీ గ్రాములు), రూ.2 లక్షల విలువైన బంగారు పగడాల హారం (58 గ్రాముల 310 మిల్లీ గ్రాములు)లను కానుకగా ఇచ్చారు. ఉదయం శ్రీకాంత్‌ కుటుంబసభ్యులు అంతరాలయంలోని స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. శ్రీలక్ష్మీతయారమ్మవారిని, ఆంజనేయస్వామివారిని దర్శించుకున్నారు. ఈ బంగారు కిరీటాన్ని ప్రతిరోజు దర్బారు సేవలో స్వామివారికి ధరింపజేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement