పోలీసుల భయంతో చెరువులో దూకిన యువకులు | police threat: 3 were jumped into pond | Sakshi
Sakshi News home page

పోలీసుల భయంతో చెరువులో దూకిన యువకులు

Jan 16 2018 5:43 PM | Updated on Sep 17 2018 8:02 PM

police threat: 3 were jumped into pond - Sakshi

సాక్షి, కడప: పోలీసుల భయంతో చెరువులో దూకిన ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడప నగరంలో చోటుచేసుకుంది. పేకాట ఆడుతున్న వారిని పోలీసులు వెంబడించడంతో ముగ్గురు యువకులు పుట్లంపల్లి చెరువులోకి దూకారు. దీంతో వారు గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడిని వీరన్నగా గుర్తించారు. మిగతా ఇద్దరి కోసం ఈతగాళ్ల సాయంతో పోలీసులు గాలింపు జరుపుతున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement