ఉద్యోగాల పేరుతో మోసం | Police Arrested Two Man Over Charged Money In The Name Of Raj Bhavan Jobs | Sakshi
Sakshi News home page

ఉద్యోగాల పేరుతో మోసం

Nov 7 2019 7:47 PM | Updated on Nov 7 2019 8:28 PM

Police Arrested Two Man Over Charged Money In The Name Of Raj Bhavan Jobs  - Sakshi

సాక్షి, విజయవాడ: రాజ్‌భవన్‌లో శాశ్వత ఉద్యోగాల వసూళ్ల కేసులో ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాజ్‌భవన్‌ మేనేజర్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయగా ఇద్దరు నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. కాగా ఈ కేసులో నిందితులైన ఇద్దరు వ్యక్తులు సుమతి ఏజెన్సీకి చెందిన సూపర్‌వైజర్లుగా పోలీసులు గుర్తించారు. అలాగే వీరితో పాటు బయటి వ్యక్తుల పాత్ర ఎమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement