బస్సులు రెండు..నంబర్‌ ఒకటే

one number for two busses - Sakshi

పోలీసుల తనిఖీతో వెలుగు చూసిన వైనం

దొడ్డబళ్లాపురం: ఒకే రిజిస్ట్రేషన్‌ నెంబరుతో రెండు బస్సులు తిప్పుతున్న ఘరానా మోసం దొడ్డలో వెలుగు చూసిం ది. పోలీ సులు బుధవారం ఉదయం తనిఖీలు చేస్తుండగా కేఏ–16,ఈ3369 రిజిస్ట్రేషన్‌ సంఖ్యతో కూడిన బస్సులు ఆ వైపుగా వచ్చాయి. వాటిని పరిశీలించగా రెండు బస్సులకు ఒకే నంబర్‌ ఉండటాన్ని గుర్తించారు. డ్రైవర్లను ఆరా తీయగా  బస్సులను దొడ్డబళ్లాపురం నుం,చి తుమకూరుకు తిప్పుతున్నట్లు తేలింది. వెంటనే ఆర్‌టీఓ అధికారులకు సమాచారం ఇచ్చారు. అనంతరం బస్సుల యజమాని  హర్షిత్‌ను అరెస్టు చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top