అంతరాష్ట్ర దొంగ అరెస్ట్‌: రూ.17 లక్షల సొత్తు స్వాధీనం

సాక్షి, తిరుమల: తిరుమలలో అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్టు చేశారు. మందలపు రాజు అలియాస్ శివ పోలీసులకు పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి 10 లాప్‌టాప్‌లు, 400 గ్రాముల బంగారు ఆభరణాలు, 500 గ్రాముల వెండి, రూ.లక్ష నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం సొత్తు విలువ రూ.17 లక్షల 50 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top